మెదక్ పట్టణం ఫతేనగర్ లో గల SBI ATM లో నుంచి రూ.50 వేల విలువగల స్పీకర్, కీ బోర్డు లాక్, సేఫ్ లాక్ హ్యాండిల్ పరికరాలను దొంగిలించిన దొంగలను అరెస్ట్ చేశారు. నిందితులు అవుసులపల్లికి చెందిన బంగరి రాజు, కొరివి సురేశ్ లను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు డిఎస్పీ సైదులు తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్స్పెక్టర్ మధు, ఎస్ఐ రాజశేఖర్ ఉన్నారు.
మెదక్: ఇద్దరు ఎటిఎం దొంగలు అరెస్ట్
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...