మెదక్: ఇద్దరు ఎటిఎం దొంగలు అరెస్ట్

-

మెదక్ పట్టణం ఫతేనగర్ లో గల SBI ATM లో నుంచి రూ.50 వేల విలువగల స్పీకర్, కీ బోర్డు లాక్, సేఫ్ లాక్ హ్యాండిల్ పరికరాలను దొంగిలించిన దొంగలను అరెస్ట్ చేశారు. నిందితులు అవుసులపల్లికి చెందిన బంగరి రాజు, కొరివి సురేశ్ లను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు డిఎస్పీ సైదులు తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్‌స్పెక్టర్ మధు‌, ఎస్ఐ రాజశేఖర్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news