రంగారెడ్డి : రూ.90 లక్షలతో పరారీ’

-

చెన్నైకి చెందిన ఎంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థకు సంబంధించి నగదుతో ఓ ఉద్యోగి ఉడాయించిన ఘటన బంజారాహిల్స్ లో జరిగింది. పంజాగుట్ట శాఖలో వినోద్ కుమార్ అనే ఉద్యోగి సంస్థకు సంబంధించి రూ.90 లక్షలతో పరారయ్యాడు. సంస్థ ఖాతాలో వేయమని చెప్పగా ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో.. మేనేజర్ సంస్థ ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news