వరంగల్ : భరత్ భూషణ్ మరణం పట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం

-

ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. భరత్ భూషణ్ దేశం గర్వించదగ్గ అరుదైన చిత్రకారుడు అని అన్నారు. తెలంగాణ ప్రజల సంస్కృతిని, చారిత్రక ఘట్టాలను తన ఆర్ట్, ఛాయా చిత్రాల ద్వారా ప్రపంచానికి ఛాటిన భరత్ భూషణ్ దశాబ్దాల కృషి గొప్పదని కొనియాడారు. తెలంగాణ ఒక అరుదైన చిత్రకారుడు, ఫోటో జర్నలిస్ట్‌ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news