ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. భరత్ భూషణ్ దేశం గర్వించదగ్గ అరుదైన చిత్రకారుడు అని అన్నారు. తెలంగాణ ప్రజల సంస్కృతిని, చారిత్రక ఘట్టాలను తన ఆర్ట్, ఛాయా చిత్రాల ద్వారా ప్రపంచానికి ఛాటిన భరత్ భూషణ్ దశాబ్దాల కృషి గొప్పదని కొనియాడారు. తెలంగాణ ఒక అరుదైన చిత్రకారుడు, ఫోటో జర్నలిస్ట్ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.
వరంగల్ : భరత్ భూషణ్ మరణం పట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...