బొత్స కుమారుడి వివాహనికి హాజరైన మంత్రి కేటీఆర్

-

హైటెక్స్‌లో AP మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మంత్రులు KTR, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు సందీప్, పూజితను ఆశీర్వదించారు. AP పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్.. కదిరి బాలకృష్ణ కుమార్తె పూజితను వివాహామాడారు.

Read more RELATED
Recommended to you

Latest news