నల్గొండ : భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

-

సూర్యపేట జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో ఆయన పరిస్థితులను సమీక్షించారు. వెంటనే రెస్క్యూ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news