నల్గొండ: ఈ నెల 30 వరకు ఆన్ లైన్ తరగతులు

-

online classes
online classes

నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలలకు ఈ 30వ వరకు సెలవులను పొడిగించడం జరిగిందని రిజిస్టార్ ప్రొఫెసర్ విష్ణుదేవ్ తెలిపారు. ఈ నెల 17 నుంచి 30వ వరకు డిగ్రీ, పీజీ కోర్సుల తరగతులను ఆన్ లైన్‌లో బోధించాలన్నారు. అందుకుగాను ప్రిన్సిపాల్స్ అందరూ సిబ్బందిని ఆన్లైన్ క్లాసులకు సిద్ధం చేయాలని సూచించారు. ఎంజీయూలో విధులు నిర్వహించే వారు యూనివర్సిటీలో ప్రతిరోజు హాజరుకావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news