యాదాద్రి: శ్రీవారి నిత్య ఆదాయం వెల్లడి

-

యాదాద్రి ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం వచ్చిన ఆదాయం ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. అందులో భాగంగా భక్తులు వివిధ రూపాల్లో రూ.100 టికెట్ల దర్శనం, విఐపి దర్శనం, నిత్యకళ్యాణం, కల్యాణకట్ట, అన్నదానం విరాళాల, వేద ఆశీర్వచనం, సుప్రభాత సేవ, వాహన పూజ, యాద ఋషి నిలయం, పాత గుట్ట ద్వారా స్వామివారి ఖజానాకు రూ. 23,51,100 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news