సిబ్బంది తక్షణమే విధుల్లో చేరాలి: కలెక్టర్

-

సూర్యాపేట జిల్లాకు సంబంధించిన 32 కేటగిరీలోని 332 మంది బోధన, బోధనేతర సిబ్బందికి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. బోధన, బోధనేతర సిబ్బంది ఇచ్చిన వ్యక్తిగత మొబైల్ నెంబర్ కు ఆ ఉత్తర్వులు పంపించినట్లు ఆయన తెలిపారు. మొబైల్ నెంబర్ కు పంపించిన ఉత్తర్వులను అధికారిక ఉత్తర్వులుగా పరిగణించి తక్షణం విధుల్లో చేరాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news