యాదాద్రి: ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం వచ్చిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. అందులో భాగంగా భక్తులు వివిధ రూపాల్లో ప్రధాన బుకింగ్, సువర్ణ పుష్పార్చన, రూ.100 దర్శనం, నిత్య కళ్యాణం, కళ్యాణ కట్ట, అన్నదానం విరాళాలు, వేద ఆశీర్వచనం, సుప్రభాత సేవ, వాహన పూజ, యాదఋషి నిలయం, పాత గుట్ట ద్వారా స్వామివారి ఖజానాకు రూ. 10,16,826 ఆదాయం వచ్చిందన్నారు.
యాదాద్రి: శ్రీవారి నిత్య ఆదాయం వెల్లడి
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...