ఈసారి మేడారం జాతరకు ఆధునికతను జోడిస్తూ ఆర్టీసికి వరంగల్ కిట్స్ కళాశాల విద్యార్థులు యాప్ని తయారు చేసి అందించారు. యాప్లో ములుగులోని పర్యాటక ప్రదేశాలు, అక్కడ సౌకర్యాలు, హోటళ్ల సమాచారం పొందుపరిచారు. ఈ యాప్లో డ్రైవర్లకు ఎక్కడైనా బస్ ట్రబుల్ ఇస్తే ‘ఎమర్జెన్సీ’ బటన్ క్లిక్ చేస్తే సమాచారం డిపోకు చేరుతుందని, ఇంకా ప్రయాణికులు ఎమర్జెన్సీ బటన్ క్లిక్ చేస్తే తమకు వెంటనే సాయం అందుతుందన్నారు.
యాప్ తయారు చేసిన మన వరంగల్ జిల్లా విద్యార్థులు
By Naga Babu
-
Previous article
Next article