సూర్యాపేట : 93,774 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్

-

పోలియో రహిత సమాజాన్ని నిర్మించడం అందరి బాధ్యత అని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం SRPT ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 0-5 సంవత్సరాల లోపు 93,774 మంది చిన్నారులకు 3 రోజుల పాటు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news