వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

-

accident
accident

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూడూరు మండలం బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఛీలాపూరు స్టేజి సమీపంలో ఉన్న పెట్రోల్ పంపు వద్ద ద్విచక్ర వాహనాన్ని.. బొలెరో బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్నవారు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మేడికొండ గ్రామానికి చెందిన పి యాదిరెడ్డి (50), సాకలి రవి(32)లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news