రంగారెడ్డి : లారీ ఢీకొని.. భార్య మృతి, భర్తకు గాయాలు

-

accident
accident

లారీ ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలైన ఘటన పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. నిజాంపేటకు చెందిన వెంకటేశ్వరరావు, పుప్పలత(60) ఓ ప్రవేట్ హాస్పిటల్ కు వెళ్లి, తిరిగి వస్తుండగా, లారీ ఢీకొట్టడంతో ఆమె లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news