FLASH: మేడారం వెళ్లేదారిలో ఘోర రోడ్డు ప్రమాదం

-

ములుగు జిల్లా మేడారం వెళ్లే దారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గట్టమ్మ ఆలయం వద్ద ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మేడారం జాతరకు వెళ్తుంటే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news