BREAKING వరంగల్: ములుగులో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

-

ములుగు జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గట్టమ్మ దేవాలయం సమీపంలో శనివారం తెల్లవారుజామున డీసీఎం, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన వారు అన్నారం షరీఫ్‌కు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. గాయపడిన మరికొందరిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news