కరీంనగర్ : జగిత్యాల: ‘రూ. 40లక్షల బీరు నేలపాలు’

-

జగిత్యాల – కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల మండల పరిధి విఆర్కె కళాశాల సమీపంలో సోమవారం మద్యం లోడుతో వెళ్తున్న వ్యాను టైరు పగలడంతో బోల్తా పడింది. కరీంనగర్ నుండి జగిత్యాలకు బీరు సీసాల లోడుతో వస్తున్న డీసీఎం వ్యాను టైరు పగలడంతో బోల్తాపడి బీరు సీసాలు పగిలి చల్లా చేదురుగా పడిపోయాయి. ప్రమాదంలో 40 లక్షల నష్టం వాటిల్లింది. వ్యానులో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు

Read more RELATED
Recommended to you

Latest news