గజ్వేల్: సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.9.9కోట్లు మంజూరు

-

గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని సిసి రోడ్ల నిర్మాణానికి రూ.9.9 కోట్ల నిధులు మంజూరైనట్లు ఆదివారం మీడియా సమావేశంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి తెలిపారు. గ్రామాల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ఈ నిధులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news