రంగారెడ్డి : నేటి నుంచి శ్రీశైలానికి ఆర్టీసీ సర్వీసులు

-

శ్రీ‌శైలంలో జ‌రిగే మ‌హా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసుల‌ను అందించ‌డం జ‌రుగుతుంద‌ని ఆ శాఖ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. శనివారం తాండూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు. నేటి నుంచి శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు వివిధ డిపోల నుంచి 155 బస్సులను నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news