కరీంనగర్ : పెద్దపల్లి: NPTEL-IITమద్రాస్ ప్రాజెక్ట్ ట్రైనీ ఆఫీసర్‌గా ఎంపిక

-

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం చరిత్రలోనే తొలిసారిగా పెద్దపల్లి ట్రినిటీ డిగ్రీ కళాశాల (B.Sc M.P.C) విద్యార్థి ఇటికల శ్యామల గురువారం క్యాంపస్ ప్లేస్మెంట్స్‌లో ప్రతిష్టాత్మక NPTEL-IIT, మద్రాస్, చెన్నైలో “ప్రాజెక్ట్ ట్రైనీ ఆఫీసర్”గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news