మెదక్ : సంగారెడ్డి: లారీ.. కారు ఢీ ఒకరు మృతి

-

accident
accident

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా లారీ.. కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కన్సాన్ పల్లి శివారులోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ షకీల్(27) శుభకార్యాన్ని వెళ్లి కన్సాన్ పల్లి వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి అల్లాదుర్గం వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news