రంగారెడ్డి : బాలికను రక్షించిన షీటీం

-

ఎల్బీనగర్ షీటీం సభ్యులు, చైల్డ్‌లైన్ బృందంతో కలిసి ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశ్వసనీయ సమాచారం మేరకు షీటీం, చైల్డ్‌లైన్ బృందం సంయుక్తంగా రంగంలోకి దిగి కర్మన్‌ఘాట్‌లోని శుభోదయ కాలనీలో నిర్వహించ తలపెట్టిన బాల్య వివాహాన్ని నిలిపివేసి మైనర్ బాలికను రక్షించారు. కుటుంబ పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం నేరమని, బాల్య వివాహం వల్ల కలిగే అనర్థాలను వివరించారు

Read more RELATED
Recommended to you

Latest news