Rangareddy: కలెక్టర్లకు సీఎంఓ ఓఎస్డీ కీలక ఆదేశాలు

-

తెలంగాణకు హరితహారంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. గురువారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ శ్యాంసన్, మెదక్ జిల్లా ట్రైనీ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లాలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news