తండ్రి మందలించాడని ఆత్మహత్య

-

crime
crime

చదువుకోమని తండ్రి మందలించడంతో 14వ అంతస్తు నుంచి దూకి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగండ్ల అపర్ణ సరోవర్లో జరిగింది. చందానగర్ ఎస్సై హమీద్ తెలిపిన వివరాల ప్రకారం.. అమీత్‌కిమోతి, దీప్తి దంపతుల కుమారుడు అద్విత్ (13) 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం అద్విత్ ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండటంతో చదువుకోమని తండ్రి మందలించాడు. దీంతో అద్విత్ బాల్కనీ నుంచి దూకాడు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news