వరంగల్: కబడ్డీ ఆడిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి

-

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌లు క్రీడాకారుల అవతారమెత్తి ప్రజాప్రతినిధులు, అధికారులను ఉత్సాహపరుస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న నర్సంపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి సత్యవతి, ఎంపీ కవితలు కబడ్డీ ఆడారు. అలాగే ఈరోజు పోలీసుల క్రీడోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా మంత్రి ఎర్రబెల్లి కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ ఆటలు ఆడి అలరించారు.

Read more RELATED
Recommended to you

Latest news