నల్గొండ : కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్’

-

కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు. నిన్న అసెంబ్లీలో స్పీకర్ వ్యవహరించిన తీరుకు నిరసనగా TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నకిరేకల్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. అసెంబ్లీలో స్పీకర్ వ్యవహరించిన తీరు ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు, తదితరులున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news