నల్గొండ : నిలిచిన లాంచీల రాకపోకలు

-

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు వారం రోజులుగా లాంచీల రాకపోకలు నిలిచాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి AP లాంచీలను నాగార్జునకొండకు వెళ్లేందుకు అనుమతించగా, తెలంగాణ లాంచీలు కూడా అదే రోజు నుంచి రాకపోకలు ప్రారంభించాయి. AP పర్యాటక శాఖ లాంచీలకు ఫిట్ నెస్ లేకపోవడంతో వాటిని నడపవద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఈ నెల 1నుంచి ఏపీ పర్యాటక శాఖ లాంచీలను నిలిపివేసింది.

Read more RELATED
Recommended to you

Latest news