వరంగల్ : ముఖ్యమంత్రిని కలిసిన సంపత్ రెడ్డి

-

జనగామ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి గురువారం సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను సంపత్ కలిశారు. అనంతరం కృతజ్ఞతలు తెలిపి సీఎం ఆశీస్సులను తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news