వరంగల్ : MHBD: నిరుద్యోగుల తలరాత మారుతుంది: ఎంపి కవిత

-

నేడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్ తీసుకున్న నిర్ణయంతో నిరుద్యోగుల తలరాత మారనున్నట్లు మహబూబాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఎంపి కవిత అన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో ఎంపీ మాట్లాడుతూ.. లక్ష కుటుంబాలకు పండుగ రోజు అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలైందని 91,142 ఉద్యోగాలకు నోటిఫికేషన్, 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడం మంచి విషయం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news