BHPL: సింగరేణిలో కరోనా కలకలం.. 9మందికి పాజిటివ్

-

భూపాలపల్లి సింగరేణిలో కరోనా కలవర పెడుతోంది. మంగళవారం 14 మందికి కరోనా పరీక్షలు చేయగా 9మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఐదుగురు సింగరేణి కార్మికులు, ఇద్దరు రిటైర్డ్‌ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారని వైద్యులు తెలిపారు. ఒక్కరోజే 9 కేసులు నమోదవ్వడంతో వ్యాప్తి పెరుగుతోందని స్పష్టం అవుతోంది. కార్మికులు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు, సింగరేణి అధికారులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news