ఆదుకుంటాం.. రైతులు అధైర్య పడొద్దు

-

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పరకాల మండలం మల్లక్కపేట, నాగారం గ్రామాల్లో మిర్చి పంటలను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి పరిశీలించారు. నష్ట వివరాలను అధికారులు సర్వే చేస్తారని, సీఎం దృష్టికి పరిస్థితులను తీసుకెళ్తామని మంత్రులు అన్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఎంపీ దయాకర్ తదితరులున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news