వరంగల్: బీజేపీపై ఎమ్మెల్యే నరేందర్ విమర్శలు

-

తెలంగాణ BJP నాయకులపై వరంగల్ తూర్పు MLA నన్నపనేని నరేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ జోలికొస్తే అడ్రస్ లేకుండా పోతారని మండిపడ్డారు. ఇక్కడ బీజేపీ నేతలు దద్దమ్మలని, రానున్న రోజుల్లో ప్రధాని మోదీకి తగిన బుద్ది చెబుతామన్నారు. దేశ రాజకీయాలను మార్చే శక్తి సీఎం కేసిఆర్‌కే ఉందని, ఆ భయంతోనే మోదీకి తెలంగాణపై అక్కసు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news