వరంగల్: ‘అమాంతం పెరిగిన మటన్ ధర’

-

కనుమ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మటన్ ధర అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోయింది. కొన్ని చోట్ల కిలో రూ.950- 1000 మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి. ఇకపోతే చికెన్ ధరల విషయానికి వస్తే పెద్ద, చిన్న బ్రాయిలర్ కోళ్ల ధర కిలో రూ.160, స్కిన్ లెస్ రూ.200 పలుకుతుంది. దీంతో ప్రజలు చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news