వరంగల్ : సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు

-

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నరేందర్, ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news