వరంగల్ జిల్లాలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు మృతి

-

వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చెరువులో పడి మృతి చెందారు. చిన్న గురజాల గ్రామానికి చెందిన కృష్ణమూర్తి కాళ్లు కడుక్కునేందుకు చెరువులో దిగగా, ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. అది చూసి అతని కుమారుడు నాగరాజు తండ్రిని కాపాడే ప్రయత్నంలో నీట మునిగిపోయాడు. వీరిని గమనించిన నాగరాజు కుమారుడు దీపక్ వారిని కాపాడేందుకు చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news