సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్న ఆర్టీసీ ఎండీ

-

తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను గురువారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దర్శించుకోవడం జరిగింది. ఎండోమెంట్ అధికారులు, ఆలయ పూజారులు వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సజ్జనార్‌ను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news