స్నేహం. ముసుగులో దారుణం..మత్తు మందు ఇచ్చి విద్యార్థినిపై

-

హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది..స్నేహం ముసుగులో యువతిపై ముగ్గురు స్నేహితులు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది..బర్తుడే పార్టీలో కేకులో మత్తు మందు ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు యువతి మిత్రులు జోసెఫ్, రాము, నవీన్‌..మత్తు నుంచి మెలుక వచ్చిన యువతి జరిగిన దారుణంపై యువకులను నిలదీసింది..విషయం బయట ఎవరికైనా చెబితే చంపెస్తామని బెదించినట్లు యువతి తెలిపింది..యువతి అస్వస్థతకు గురికావడంతో తల్లి దండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు..యువతిని పేరెంట్స్‌ నిలదీయడంతో విషయం బయటపెట్టడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది..తల్లి దండ్రులు నిందితులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news