క్షణాల్లో సునామీ వస్తుందనగా… వీడియో

-

ఇండోనేషియాలో వచ్చిన భూకంపం, సునామీ ధాటికి ఇప్పటి వరకు 1500 మందికి పైగానే చనిపోయారు. దాదాపు 70 వేల ఇళ్లు నాశనమయ్యాయి. దాదాపు లక్షన్నర మంది నిరాశ్రయులయ్యారు. సులవేసి రాజధాని పాలూలో ప్రకృతి విలయతాండవం చేసింది. సునామీకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ.. ఈ వీడియో చూస్తే తెలుస్తుంది సునామీ ప్రభావం ఇండోనేషియాలో ఎలా ఉందో. ఎంతో ప్రశాంతంగా ఉన్న పాలూలోని ఓ రోడ్డు సునామీ ధాటికి ఎలా మారిందో.. ఈ వీడియోలో చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news