టిట్లీ తుపాను బాధితులకు ఎన్టీఆర్ సాయం

-


టిట్లీ తుపాను బాధితులకు అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ సాయం చేసి అండగా నిలబడ్డారు. ఎన్టీఆర్ రూ.15లక్షలు, కల్యాణ్‌ రామ్‌ రూ.5 లక్షలు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. వీరితో పాటు యువ కథానాయకుడు విజయ్‍ దేవరకొండ రూ.5 లక్షలు అందించారు. గతంలోనూ కేరళను వరదలు, వర్షాలు ముంచేసినప్పుడు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు 35లక్షలు విరాళంగా ఇచ్చారు

Read more RELATED
Recommended to you

Latest news