నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. కాలుష్య నియంత్రణపై సరైన చర్యలు తీసుకోనందున రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు ఎన్జీటీ ఛైర్ పర్సన్ జస్టిస్ ఆదర్స్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. నగరంలోని జనావాస ప్రాంతాల్లోని ఉక్కు శుభ్రపరిచే కేంద్రాలపై చర్యలు తీసుకోకపోవడంతో ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్కు శుద్ధి చేసే కేంద్రాలను తక్షణమే మూసేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాలుష్యం కారణంగా క్షేత్రస్థాయిలో ఉన్న వారు అనారోగ్యానికి గురవుతున్నట్లు వివరించింది.
ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కూటమి...
Ganesh -
ఛతీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి..!
ఛత్తీస్ గడ్ లో తాజాగా మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది....
Anji N -
ఈనెల 6న చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ.. ఆర్ అండ్ బి అధికారులతో కోమటిరెడ్డి రివ్యూ
ఈ నెల 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ...
Ganesh -