‘ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు’ ఉంది బాబు వ్యవహారం

-


వైసీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో గురువారం హత్యాయత్నం జరిగిన సందర్భంగా .. దాడిని ఖండిస్తూ కేసీఆర్, కేటీఆర్, పవన్‌, బీజేపీ ఎంపీ జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జగన్‌ పై జరిగిన దాడి ఘటనను గురువారం రాత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాగా అభివర్ణిస్తూ. . జగన్‌పై దాడిని ఖండించిన వరుస బెట్టి విమర్శలు చేశారు. సీఎం విమర్శలపై స్పందించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ .. ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు’ రాష్ట్రం లో ఎక్కడ ఏం జరిగినా సీఎం, ఆయన వర్గీయులు మా మీద పడి ఏడుస్తారెందుకని ట్విట్‍ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news