ఏపీలో ఐదుగురు ఐఏఎస్ ల బదిలీలు

-


ఏపీ ప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.
శాప్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎండీగా ఎంవీ శేషగిరి బాబును ప్రభుత్వం నియమించింది.
కర్నూలు జిల్లా సంయుక్త కలెక్టర్‌గా ఉన్న ప్రసన్న వెంకటేశ్‌ను విపత్తు నిర్వహణ డైరెక్టర్ గా బదిలీ
సాంఘిక సంక్షేమశాఖ ఉప కార్యదర్శిగా టి.వీరబ్రహ్మయ్యను,
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉప ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా కృతిక భాత్రను నియమించారు.
ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఉన్న పి. రవి సుభాష్‌ను కర్నూలు జిల్లా సంయుక్త కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news