ఏపీ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ బదిలీలు చేపట్టింది. ఈ మేరకు 14 మందిని బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అనంతపురం పోలీసులు కొజ్జాలు అని విమర్శలు గుప్పించి, వివాదాస్పదమైన తరుణంలో అనంతపురం ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ను మాత్రం కదిలించలేదు. ఎస్పీని మార్చాల్సిందేనని జేసీ సీఎం వద్ద పట్టుబట్టినప్పటికీ, మెజార్టీ ఎమ్మెల్యేలు ఆ ఎస్పీనే కొనసాగించాలని కోరడంతో చివరకు సీఎం ఎమ్మెల్యేల వాదనతోనే ఏకీభవించారు.
ఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీ
By ramu
-
Next article
Read more RELATEDRecommended to you
మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఓ వ్యక్తి అత్యవసర...
Ganesh -
గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తది.. చీకటి ఉంటే వెలుగు విలువ తెలుస్తది : కేటీఆర్
కరీంనగర్ లోక్సభ పరిధిలోని కోనరావుపేటలో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్...
Ganesh -
తల్లి కోడి తన పిల్లలను కాపాడినట్టు తెలంగాణను కాపాడా : కేసిఆర్
భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Ganesh -