తెలంగాణ డీజీపీ పై హైకోర్టు ఆగ్రహం..

-


తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అర్థరాత్రి అరెస్ట్ చేయడంపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు స్వయంగా హాజరైన డీజీపీ మహేందర్ రెడ్డి ..నిఘా వర్గాల సూచనలు మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా రేవంత్ ని అరెస్ట్ చేసినట్లు వివరిస్తూ..సంబంధిత నివేదికలను కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లకాగితంపై ఎలాంటి అథరైజేషన్ లేకుండా నివేదికలను అందించడం చాలా దారుణమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news