తెలంగాణలో పోలీసుల పాత్ర, వారు చేసిన త్యాగాలు ఎన్నటికీ మరువలేమని తెరాస అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం పోలీసులు ఎన్నో త్యాగాలు చేశారని రాష్ట్ర అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం కోసం పోలీసుల ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. అమరుల కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు, వాహనాలను సమకూర్చామని తెలిపారు. పనిఒత్తిడితో నలిగిపోకుండా వారంతపు సెలవులు సైతం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు.
పోలీసుల త్యాగాలు మరువలేనివి…కేసీఆర్
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
అవినాష్, మిథున్ రెడ్డి బీజేపీలోకి రావడంపై సోమువీర్రాజు క్లారిటీ
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు సంచలన కామెంట్స్ చేశారు....
పీవీ నరసింహారావు అంటే తెలంగాణకు గర్వకారణం – కేటీఆర్
పీవీ నరసింహారావు అంటే తెలంగాణకు గర్వకారణం అన్నారు కేటీఆర్. భారతరత్న, మాజీ...
రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్…షెడ్యూల్ ఇదే
రేపు కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ...