కడప: జిల్లాలోని సంబేపల్లి, సుడుంపల్లి, వీరబల్లిలో పోలీసులు నిర్వహించిన కూంబింగ్లో చిత్తూరు, తమిళనాడుకు చెందిన 16 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. అరెస్టైన వారిలో నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి 1.5 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలు సీజ్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.
16 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
By Anil Kumar
-
Next article
Read more RELATEDRecommended to you
దూరదర్శన్ ఛానల్ లోగోను నీలి రంగు నుండి కాషాయ రంగుకు మార్చిన ప్రసార భారతి..!
దూరదర్శన్ ఛానల్ లోగో ని నీలి రంగు నుండి కాషాయ రంగు...
ఇలాంటివి మళ్ళీ వద్దు.. హరీష్ రావు కాంగ్రెస్ కి డిమాండ్..!
తెలంగాణ ప్రభుత్వ హాస్టల్స్ లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘటనల...
T20 వరల్డ్ కప్ కోసం ఆడనున్న ఇండియన్ టీం ఇదే..!
ఐపీఎల్ అయిపోయిన తర్వాత వారం రోజులకే t20 వరల్డ్ కప్ మొదలు...