నేడు ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌.. హాజరుకానున్న అమిత్ షా

-

హైదరాబాద్‌ సర్ధార్ వల్లభ్‌బాయి పటేల్‌ జాతీయ పోలీస్‌అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న 74 వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు ఇవాళ పాసింగ్‌ అవుట్‌పరేడ్‌ నిర్వహించనున్నారు. ఆ బ్యాచ్‌లో మొత్తం 195 మంది శిక్షణ పొందగా… వారిలో 41 మంది మహిళలు ఉన్నారు. ఆ 195 మందిలో 166 మంది ఐపీఎస్‌లు కాగా.. వారిలో 37 మంది మహిళలు ఉన్నారు.

మిగిలిన 29 మంది విదేశీ క్యాడెట్లు. విదేశీయుల్లో నేపాల్‌, భూటాన్‌, మాల్ దీవ్స్‌, మారిషస్ క్యాడెట్లు శిక్షణ తీసుకున్నారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కవాతు ప్రదర్శన వీక్షించిన తర్వాత అమిత్‌ షా… అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తా

Read more RELATED
Recommended to you

Latest news