తెలంగాణలో విషాదం… కూతురిని ప్రేమించాడని అల్లుడు నీ బీరు తో కొట్టి చంపిన మామ.

-

మంచిర్యాలలో విషాదం చోటుచేసుకుంది. కూతురును ప్రేమించాడని మేనల్లునికి బీర్ లో విషమిచ్చి ఓ మామ చంపాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఈ దారుణం జరిగింది. కూతురు ను ప్రేమించాడని కత్తితో బెదిరించి బీర్ లో గడ్డిమందు కలిపి త్రాగించి హత్యచేసిన మేనమామ విషయం వెలుగు లోకి వచ్చింది.

గూడెం గ్రామానికి చెందిన దుడ్డంగుల అనిల్ (22) తన మేనమామ కూతురు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇది తెలిసిన అతని మేనమామ మాట్లాడేది ఉంది రమ్మని చెప్పి లక్సెట్టిపేట మున్సిపాలిటీ శివారులోని మోదెల చెట్ల సమీపంలో కత్తితో బెదిరించి గడ్డిమందు కలిపిన బీర్ త్రాగించాడడు…అనిల్ స్పృహ తప్పగానే అనిల్ మేనమామ అక్కడి నుండి పరారయ్యాడు. ఆ తర్వాత అనిల్ మృతి చెందాడు. జై జగన్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news