రంగారెడ్డిలో దొంగల బీభత్సం..వివాహితను కిడ్నాప్‌ చేసి కారులో గ్యాంగ్‌ రేప్‌

-

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం రంగారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. వివాహితను కిడ్నాప్‌ చేసి కారు లో గ్యాం గ్‌ రేప్‌ చేశారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, రంగారెడ్డి పీరం చెరువు వద్ద దోపిడి దొంగల బీభత్సం సృష్టించారు. ఓ వివాహితనను కిడ్నాప్‌ చేసి.. కారులో గ్యాంగ్‌ రేప్‌ చేశారు. కారులో తిప్పుతూ, మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. అయితే, ఈ సంఘటనపై స్వయంగా ఆ వివాహిత… నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news