మల్కాజిగిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి కేసులో ఏసీబీ వేగం పెంచింది..అక్రమాస్తుల కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న నర్సింహారెడ్డి సహా మరో ఎనిమిది మంది నిందితుల ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది.. నిందితులను బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు..హైటెక్ సిటిలోని ప్రభుత్వ భూమి కబ్జాపై విచారిస్తున్న ఏసీబీ అధికారులు.. సర్వే నెం:64లోని రెండు వేల గజాల ప్రభుత్వ భూమిపై ఏసీబీ విచారించనుంది…ఏసీబీ సోదాల్లో నర్సింహారెడ్డి నివాసంలో దొరికిన డాక్యుమెంట్స్, 490 గజాల నాలుగు వేరువేరు డాక్యుమెంట్స్పై నిందితులతో పాటు, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయం సిబ్బందిని కూడా ఈరోజు ఏసీబీ విచారించనుంది.
మాజీ ఏసీపీని అదుపులోకి తీసుకున్నఏసీబీ.
By rajesh ch
-
Read more RELATEDRecommended to you
రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్ పై లోకేష్ కుమార్ సంచలన ఆరోపణలు..!
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ పై...
Anji N -
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట.. సీఎం రేవంత్ సెటైర్లు..!
రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్న బీజేపీ వారికి కొంత మంది వర్గీకరణ విషయంలో...
Anji N -
మహిళలకు గుడ్ న్యూస్.. ఎన్నికల కోడ్ తరువాత మహాలక్ష్మీ స్కీమ్..!
మహిళలకు శుభవార్త అనే చెప్పాలి. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత మహాలక్ష్మీ...
Anji N -