టీ కాంగ్రెస్ కు మరో షాక్.. మరో మాజీ మంత్రి బీజేపీలోకి ?

-

తెలంగాణలో ఎలా అయినా బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ కు వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది పార్టీ నేతలు కాషాయం కండువా కప్పి నిద్రలో ఉన్నారు. తాజాగా మరో నేత ఆ దారిలో నడిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్ త్వరలో బీజేపీ కండువా కప్పి అవకాశం ఉందని అంటున్నారు.

ఈ రోజు ఆయనను బిజెపి సీనియర్ నేత డీకే అరుణ ఆయన నివాసంలో కలిశారు. పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళి డీకే అరుణ‌ బీజేపీలోకి ఆహ్వానించడంతో మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్ త్వ‌ర‌లో బీజేపీ లో చేర‌నున్నట్టు సమాచారం. పార్టీ పెద్ద‌ల స‌మ‌క్షంలో వికారాబాద్ లో భారీ బ‌హిరంగ స‌భ పెట్టి పార్టీలో చేర‌నున్న‌ట్లు డీకే అరుణకు చంద్ర‌ శేఖ‌ర్ తెలిపినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news